ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పే
సీఎం కేసీఆర్తోనే ఇంటింటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమ లు చేస్తోందన్నారు.
ప్రజలు మెచ్చిన నాయకుడు, పరిపాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నేడు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని వివర�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిరంతర వరద కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితులతో జూన్ మాసంలో ఆందోళన కలిగించిన ప్రాజెక్టు పరిస్థితి జూలై, సెప్టెంబర్ మాసాల్లో భారీ ఇన్ఫ్లోలతో ఆశాజనకంగా మారింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై రూపొందించిన ‘విజయీభవ కేసీఆర్' చిత్ర పోస్టర్ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవిష్కరించారు.
Telangana | అవసరానికి మించి విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు ప్రజలకు భారంగా మారబోతున్నాయని, స్థిర చార్జీల రూపంలో ప్రజలు నెత్తిన మరో భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదంటూ లేనిపోని రాతలు రాసిన ‘అంధజ్యోతి’త
గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అని గోరెటి వెంకన్న చెప్పినట్లు నగరంలో ఉన్న నిరుపేదల పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అత్యంత దయనీయంగా ఉండేది.
Chenetha Mitra | చేనేత మిత్ర’ ద్వారా ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకు ఖాతాలో నెలకు రూ.3 వేలు పడుతుండటంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల చేనేత �
పాలమూరు సిగలో ‘తీగల’ మణిహారం వచ్చి చేరనున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీ
జన్మనిచ్చేది తల్లి, నడక నేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చేది గురువులని, గురువులేని విద్య గుడ్డిదని, స్థానం ఏదైనా అందరికీ ఉపాధ్యాయులే మార్గదర్శకులని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర.. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’.. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఉన్నతికి తోడ్పడేది గురువు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే.. ఎంతో మందిని తీర్చిదిద్�
త్రేతాయుగంలో శ్రీరాముడు నాడయాడిన స్థలంగా ఆపర భద్రాద్రిగా ఖ్యాతిపొందిన శ్రీరామకొండకు మహర్దశ వచ్చింది. సమైఖ్య పాలనలో అభివృద్ధికి నోచుకోని శ్రీరామకొండకు తెలంగాణ ప్రభుత్వంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రా�
రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో ముందుకెళ్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట సమీపం�
రాష్ట్రంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే తాము పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమ