yennam srinivas reddy | కాంగ్రెస్కు బీ-టీమ్ అని బీజేపీ, బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ పార్టీలు భారత రాష్ట్ర సమితిపై బురదజల్లుతుంటాయి. కానీ వాస్తవానికి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎద�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. ఇది గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డ�
జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఏకతాటిపై నడుస్తూ గెలుపు దిశగా పయనిస్తున్నది. ఆ పార్టీలో నిన్న.. మొన్నటి దాకా కొంతమేర ఉన్న అసంతృప్తి పూర్తిగా తొలగి పోవడం, నాయకులు, కార్యకర్తలు అధిష్టానం ప్రకటించిన అభ్య�
Palamuru Lift Irrigation | తెలంగాణ సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కుతుండడమేకాదు సరికొత్త రికార్డులను సైతం నెలకొల్పుతున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అతి భారీ, సంక్లిష్ట, వినూత్న నిర్మాణాలకు చిరు
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకొచ్చే పనులే చేస్తారని చెప్పారు. రైతుబంధు, రైతుబ�
తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్ కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజలు ఏమీ అడుగకుండానే వారి అవసరాలు తెలుసుకు
గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. సమైక్య పాలనలో అష్టకష్టాలు పడి చాలీచాలనీ వేతనాలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాబోధన చేసిన కాంట�
నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్కు మాల మహానాడు సంపూర్ణ మద్దతు తెలిపింది. నల్లగొండ జిల్లా హాలియాలో మంగళవారం జరిగిన మాల మహానాడు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఏకగ్�
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులవి.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన కాలమది.. ఎండాకాలమే కాదు, ఏ కాలమైనా తాగునీటి కోసం తల్లడిల్లిన బతుకులవి.. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు కాదు
తెలంగాణలో మూడోసారి కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదన్న సంకేతంతోనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నదని దేవాదాయ శాఖ మంత్ర�
కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా�
సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమా
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేప