దేవరకొండను ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 16వ వార్డులో రూ.50 లక్షల నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చే
గిరిజన తండాలకు మహర్దశ వచ్చింది. తండాలకు వెళ్లే దారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు గిరిజ న సంక్షేమ శాఖ నిధులను విడుదల చేసింది. రం గారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం నియోజకవరాల్లోని తండాలకు �
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఆ రోజు నార్లాపూర్ ఇన్టేక్ వద్ద మోటర్లను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఇ�
ఓ వైపు కోర్టు కేసులు.. మరో వైపు పర్యావరణ అనుమతులు రావంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది.
2004లో అర్చకులు తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ఉద్యమానికి ఆ సంఘం తన మద్దతు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఢిల్లీ వరకు మన గళాన్ని వినిపించడానికి రాష�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కల త్వరలో నెరవేరనున్నది. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకునేందుకు పీఆర్ఎల�
తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేక రికార్డులను సృష్టించబోతున్నది. ప్రభుత్వరంగంలో దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రిగా అవతరించబోతున్నది.
తొమ్మిదేండ్లు...రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు. 22 లక్షల మందికి ఉపాధి. ఇది తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన ట్రాక్ రికార్డ్. కొత్తగా పురుడు పోసుకున్న ఓ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ఆల్ టైమ్ రికార్డ్గా దూస
సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అందుకని ఆయనే ఓ ఇంజినీర్లా మారి సీతారామ ప్రాజెక్టుకు డిజైన్ రూపక�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానిది దేశంలో అగ్రస్థానమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.