రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడుతాయని చెప్పారు.
కేసీఆర్ కృషి, పట్టుదలతోనే రాష్ట్రం సస్యశ్యామలమైందని, దేశంలో పేదల కోసం పనిచేసే ఏకైక నాయకుడు ఆయనేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలాంటివని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అద్భుత పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. పేద కుటుంబాల్లో వెలుగులు నింపుత
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు మాములుగా ఉండవు. తాజాగా ఆయన ఒకేసారి 114 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన�
అసైన్డ్ భూముల బదలాయింపు (నిరోధక) చట్టానికి సవరణలు చేయడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు.. యూఏఈ-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఐబీసీ) ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ సమ�
CM KCR | తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించాయని సీఎ
Palamuru - rangareddy lift | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్టేక్ నుంచి ఈ నెల 16న మధ్యాహ్నం బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సీఎం �
Kaloji Award | ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కాళోజీ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ ప్రకటిస్తున్న విషయం తెల
CM KCR | ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు - రంగారెడ్డి సిద్ధమైంది. ఇటీవల డ్రైన్ను అధికారులు విజయవంతంగా నిర్వహించిన తెలిసిందే. ఈ క్రమంలో వెట్ రన్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గత పాలకుల హయాంలో శిథిలావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలోనే అభివృద్ధి చెందాయని పేర్కొన్నా�
Minister Srinivas Goud | లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు వేధింపులు లేవని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్లో తెలం�
MLA Bhagath | పేద ప్రజల జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నరు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస�