కార్మిక, ధార్మిక క్షేత్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిమ్స్, గాంధీ దవాఖానకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఖరీదై
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్న్న్రు ఈ నెల 16న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప�
కేసీఆర్ పాలనలో పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మోర్తాడ్ రైతువేదికలో తిమ్మాపూ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం 4 లక్షల మంది లబ్ధిదారుల మార్క్ను దాటింది. ప్రభుత్వం ఇప్పటివరకు 4.13 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసింది.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్ చేరుకున్న సంగ్మాను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందులో భాగంగానే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మాటను నిలబెట్టుకొని కామారెడ్డికి మెడికల్ క�
దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
కరీంనగర్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గర్శకుర్తి వస్తోత్పత్తికి పెట్టింది పేరు. మినీ సిరిసిల్లగా ప్రసిద్ధి. గ్రామ జనాభా 6500. అందులో 70 శాతం నేత కార్మికులే. దాదాపు 1400 పవర్ లూంలు ఉన్నాయి. వీరంతా వస్త్ర పర�
‘డాక్టర్ కావాలంటే మాట లా.. రూ.లక్షలు, రూ.కోట్లతో వ్యవహా రం. పేద, మధ్య తరగతి జీవితాలకు వైద్య విద్య ఒక కల మాత్రమే’ ఇది ఒకప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జిల్లాకు ఒక మెడికల్
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విద్యుత్తు భారం భారీగా తగ్గనుంది. ఈఆర్సీ రిలీజియన్ క్యాటగిరీ కింద రిటైల్ సరఫరా టారిఫ్, క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ప్�
సోషల్ మీడియాలో కొంత మంది మనం చేసిన పనులను వక్రీకరించి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా �