రెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవ ర్ హాలిడేలు ప్రకటించేవారు.
ఒకప్పుడు నేత పని పద్మశాలీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే యంత్రాలు వచ్చాక సంప్రదాయ మగ్గాలు మరుగునపడ్డాయి. 40,50 ఏండ్ల కిందట వందల సంఖ్యల్లో చేనేత కళాకారులు, చేనేత కార్మికులు ఉండేవారు. వారి సంఖ్య క్రమంగా త�
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేప
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
మంచి పనులతోనే తరతరాల గుర్తింపు వస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణంతోపాటు, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మ
నేరుగా ఖాతాకే డబ్బు సంతోషకరంచేనేత మిత్ర పథకం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. గతంలో సబ్సిడీ పొందాలంటే ఎన్నో సమస్యలు ఉండేవి. మాస్టర్ వీవర్స్ ద్వారా జీఎస్టీ ఉన్న బిల్లులు 45 రోజులకు ఒకసారి అందజేస్తే సబ్సిడీ ఎ
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy ) అన్నారు.
Minister Vemula | సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నార�
Minister Indrakaran Reddy | మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందన్న సంకేతంతోనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తోందని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మం�
Minister Jagdish Reddy | నిరు పేదలకు వరం జీవో 58 అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని సుందరయ్య నగర్లో ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వ�
BC Commission Chairman Vakulabharanam | మాజ ప్రగతిలో తొలి ఆయుర్వేద వైద్యులుగా, మంగళ వాయిద్య కళాకారులుగా, క్షురక వృత్తి దారులుగా సమున్నతంగా సేవలు అందించిన నాయీ బ్రాహ్మణులకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ క�
Minister Gangula | కోట్లాదిమంది బంగారు భవిష్యత్తుకి..బాటలు వేసిన ఘనత ఉపాధ్యాయ వృత్తిది. ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్�
Minister Jagdish Reddy | భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజ
MLA Chirumurthy | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, పథకాలకు ఆకర్షితులై చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లిం�