అందోల్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ అందోల్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది.
‘కౌలు రైతులను మేం గుర్తించం. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల మెడలో దూలం కట్టదలుచుకోలేదు’.. కౌలు రైతుల గురించి సీఎం కేసీఆర్ అనేక సార్లు చెప్పిన మాట ఇది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కౌలు రైతుల పే�
స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబెర్, ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
‘తెలంగాణ ఉద్యమ పునాదుల్లో ఒకటైన నియామకాల కోసం లాఠీదెబ్బలు తిన్న, జైలు కెళ్లిన విద్యార్థి ఉద్యమ నాయకులుగా చెప్తున్నాం.. డిసెంబర్ 4న మంత్రి కేటీఆర్తో కలిసి అశోక్నగర్లో కూర్చుందాం.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గు�
రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థ్ది లాస్య నందిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే నిండా మునుగుడే అని, సీఎం కేసీఆర్ తెల�
మాదిగల ఇజ్జత్.. ఇమ్మత్.. భవిష్యత్తు బీఆర్ఎస్తోనేనని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వెంటే నాయీబ్రాహ్మణ సమాజం ఉండాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ ఒక ప్రకటనలో పి
CM KCR | సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే మీ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చ�
CM KCR | గత ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టినా సంగారెడ్డి మీద అలగలేదు.. ఎందుకంటే సంగారెడ్డి నాది కదా.. ఇది నేను పుట్టిన జిల్లా కదా.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన
CM KCR | ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా
CM KCR | సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిన వ్యక్తి అని కేసీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు �
CM KCR | కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్నదని, కాబట్టి 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని, ఆంధోల్లో క్రాంతి కిరణ్ను గెలిపించాలని సీఎం కోరారు. క్రాంతి కిరణ్ను గెలిపించి ఆ�