BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Vemulawada, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Vemulawada, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Vemulawada
సీమాంధ్ర సోదరులను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారు. తెలంగాణ వస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది.. అని గత పాలకులు సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఈ పదేండ్లలో అలాంటి ఘటన ఏదైనా జరిగిందా? అన్�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Jagtial, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Jagtial, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Jagtial,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Khanapur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Khanapur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Khanapur,
ఇంక దాచేదేముంది? రైతుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో, చిత్తశుద్ధి ఏమిటో, వారి అవగాహన ఏమిటో రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు, ఈ పథకం మీద ఆపార్టీ నాయకులు కూసిన కూతలతో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పారిశ్రామికవేత్తల ఇబ్బందులు చెప్పనలవికాకుండా ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కరెంటు కోతలే ఉండేవి. కరెంటు కోతలు ఏటా పెరుగుతూ చివరికి 2014 నాటికి వారానికి మూడు
3 గంటల కరెంట్ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటే చాలని.. రైతులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని మాట్లాడటం..
తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుండటంపై కర్ణాటకకు కన్ను కుట్టిందా? కళకళలాడుతున్న మన కరెంటును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదా? రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను 5 గంటలకు కుదించి, కర్ణాటకకు తరలించాలని చూస్తున్నదా
ఔర్ ఏక్ ధక్కా..హ్యాట్రిక్ పక్కా’.. ఇదీ! బీఆర్ఎస్ శ్రేణుల సమర నినాదం. తెలంగాణ ఉద్యమంలో విపక్షాల కుట్రలను ఎంత పట్టుదలతో ఛేదించారో, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నాయి. ఎక్కడిక
ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా తెలంగాణకు ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని, ఎన్నటికైనా తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లా రెడ్డి ప్రజలు 36 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారని, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతు�
జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, తన అభిమానులందరూ కారు గుర్తుకే ఓటేసి బీఆఎస్ను గెలిపిం చాలని మాజీ ఎమ్మెల్యే గంగారాం పిలుపు నిచ్చారు. మండ ల కేంలోని తన నివాసంలో ఆది వారం ర్పా టు చే సిన విలే క రుల సమావే శంలోయన మాటా
రైతులంటే సహజం గానే కాంగ్రెస్కు ఇష్టముండదు. అన్నదాతకు అండగా ఉండాలన్న ఆలోచనే ఉండదు. అలాంటిది ఎన్ని కల ముందు కర్షకులపై ఎన్నో హామీలు గుప్పిం చింది. రైతు బంధు అందరికీ ఇస్తామని, భూయజమానులతో పాటు కౌలు రైతులకు క