CM KCR | తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడని, రైతుబంధు కొనసాగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలువాలెనని సీఎం క�
CM KCR | జోగిపేటకు ఎప్పుడొచ్చినా పెద్దలు మాణిక్ రెడ్డి ఒక పులిలా తన వెంట ఉండేవాడని, ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విధి రాత తప్పదని అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ప్రజ
CM KCR | అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
CM KCR | చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నాకు ఓ విచిత్రమైన దోస్తు.. ఆయన తనకే ఆర్డర్ వేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ రైతుల సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నమని, అదృష్టం బాగాలేక రైతు చనిపోతే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల రై
Rythu Bandhu | రైత బంధు (Rythu Bandhu) స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జరిగే నగదు బదిలీని ఎన్నికల సంఘం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి రైతుబంధుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ప
CM KCR | ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక ర�
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నదని, కాంగ్రెస్ హయాంలో రైతులు కరెంటు బిల్లు కట్టలేకపోతే తలుపులు పీక్కపొయేటోళ్లని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద�
CM KCR | షాద్నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడి వరకు మెట్రో వస్తే మీ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయని కేసీఆర్ అన్నారు. షాద్నగర్ నియోజక�
CM KCR | యాసంగి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధును తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
Asaduddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీకి ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM)’ బహిరంగంగా మద్దతిస్తున్నట్లు కనిపిస్తుందిగా అన్ని మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఏఐఎంఐఎం అధ్యక్
అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పొరపాటున ఆ పార్టీలు అధికారంలో రైతుబంధును (Rythu Bandhu) మొత్తానికే ఎత్తగొడతారని చెప్పారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Dubbaka, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Dubbaka, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Dubbaka,