రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. అశేష జనవాహినితో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ప్రాంగణాల బయట, రోడ్లపై ను�
కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో పంటలెలా పండుతయని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకోసం ముప్పుతిప్పలు పడ్డామని, ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పం�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మం గళవారం వరంగల్కు సీఎం కేసీఆర్ రానున్నారు. తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాలలో హెలిప్యాడ్ను ఏర్పా�
పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగాయని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, మహిళలు, డప్పుచప్పుళ్ల
18ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అవినాభావ సంబంధం ఉందని.. కష్టనష్టాల్లో భాగస్వామ్యం అయ్యానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. అవకాశం ఉన్నంత మేరకు చేతనైనంత సాయం చేశానని తెలిప
రాజకీయ రాక్షస క్రీడకు రైతన్న బలయ్యాడు. అధికార దాహం అన్నదాతకు ద్రోహం తలపెట్టింది. సాగు సాయానికి సంకటం వచ్చిపడింది. రైతుబంధు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఆగమేఘాల మీద ప్రకటించింది కాదు. ఏదో లబ్ధికోసం తెచ్చింది �
అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
సంగారెడ్డికి మెట్రోరైలు, ఐటీ హబ్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మియాపూర్ నుంచి
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.
మనోహరన్నను గెలిపించాలె మీ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిజేసే నాయకుడు. ఆయనకు భగవంతుడు వ్యాపారాలు, నాలుగు పైసలు ఇచ్చిండు. పది మందికి ఖర్చు పెడుతడు కానీ, పది మందిని ఆగం చేయడు. ఆయన ఎప్పుడు సీఎం దగ్గరికి వచ్చినా.
రాష్ట్రం ఆవిర్భవించడం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం వల్ల తెలంగాణవాసులు సుభిక్షంగా ఉన్నారు. పదేండ్లలో పల్లె, పట్టణ రూపురేఖలు మారిపోయాయి. రైతులు, సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ వెన్నంటి ఉన్నారని గ్రహించి�
‘విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేశాను. బతుకు దెరువు కోసం లాయర్ వృత్తి చేపట్టాను. పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ ఉద్యమం వైపు నడిచాను. 14 ఏండ్లపాటు కేసీఆర్ వెంట ఉండడంతో ఎన్నో జీవిత, రాజకీయ విషయాలు నేర్చుకున్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సుపరిపాలన సాధ్యమని, కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.