ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ గులాబీ పరిమళం రాష్ట్రమంతా గుబాళిస్తున్నది. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు ఎక్కడ చూసినా ‘జై తెలంగాణ’ నినాదం మార్మోగుతూ ప్రత్యర్థుల గుండెలను ఛిద్రం చేస్తున్నది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే రాష్ట్రం ఆగమవుతుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు.
‘ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. వారి విష ప్రచారాలను నమ్మొద్దు. రైతులకు నేనున్నానని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద అందజేసే రైతుబంధును కాంగ్రెస్ నా�
సంగారెడ్డి జిల్లా కేంద్రం ప్రజలు ఎదురుచూస్తున్న మెట్రోరైలు సౌకర్యం రెండు దశల్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చుక్..చుక్ రైలుకు శ్రీకారం చుట్టన�
‘అసెంబ్లీ ఎన్నికల అంఖం అఖరు దశకు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారు. రౌడీషీటర్లు, మాజీ నక్సల్స్ ముసుగులోని గుండాలను తనను అంతమొందించేందుకు యత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేండ్ల కిందటి చీకటి రోజులు మళ్లీ వస్తాయని జిల్లా రైతులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం తాము పడ్డ కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నామని స్పష్టం చేస్త
నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనులు కొనసాగాలంటే తానను మరోసారి ఆశీర్వదించాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని పీపల్పహడ్, దేవలమ్మనాగారం, కోయ్యలగూడెం, ఎల్లంబాయి, మల్కాపుర
ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసిందని, బీఆర్ఎస్తోనే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్నదాత�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయిం ది. సంగారెడ్డి, సదాశివపేట, కంది, కొండాపూర్ మండలాల నుంచి అశేషజనం తరలివ
బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లుగా ముదిరాజ్లకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చి నీలివిప్లవంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపింది.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్లేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్నాయక్తో కలిసి మం�
సమైక్య పాలనలో వ్యవసాయం అంటేనే విరక్తి పుట్టేలా చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే తరహా కుట్రలకు తెరలేపింది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పచ్చబడడం, రైతు తలెత్తుకుని తిరుగడం అస్�
రాష్ట్రంలో రా బోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది కేసీఆర్ అని, ములుగు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ �
దేవరకొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మరోసారి గెలిపిస్తే మి�