ముఖ్యమంత్రి కేసీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల భూములకు రక్షణ కల్పిస్తున్నది. దీంతో అన్నదాతలు నిశ్చింతగా ఉన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి �
ముస్లింలు, లింగాయత్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని, రానున్న రోజుల్లో వారికి అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఝరాసంగం, జ
‘ఇక వార్ వన్సైడే.. మనమే గెలుస్తున్నం. ఎలాంటి ఆందోళన లేదు. ఈ పద్మాదేవేందర్రెడ్డిని ఆదరించండి.. అండగా ఉండి మీకు అన్నివిధాలా సేవచేస్తా.. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మనం అధోగతి పాలవుతాం. 13 ఏండ్లుగా మైనంపల్లి �
ఎన్నికలు రావడంతో అధికారం కోసం కాంగ్రెస్ నేతలు వలస పక్షులను ఇక్కడికి పంపారని, వారి మాటలను ప్రజలు న మ్మొద్దని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
పేదల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి అన్నా రు. సోమవారం తాండూరు మండలంలోని గౌతాపూర్, చెంగోల్, చింతామణి పట్ట ణ�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధోగతి పాలవుతుందని, కరెంట్తోపాటు రైతుబంధు, రైతు బీమా, పింఛన్ పథకాలు ఆగిపోతాయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
మరోసారి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, బలిజగూడ, తారామతిపేట, �
కాంగ్రెస్ అంటేనే రైతాంగం ఉలిక్కిపడుతున్నది. కాంగ్రెస్ పాలనలో పడిన ఎడతెరిపి లేని కష్టాలను తల్చుకుని వణికిపోతున్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మూడు గంటల కరెంటు..10 హెచ్పీ మోటర్లతో గతంలో మాది
ఒకప్పుడు తుంగతుర్తి నియోజక వర్గం కక్షలు, గొడవలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. నాడు ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకున్న నాథుడు లేడు. కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సోయ
ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న వారిని గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని భగత�
‘ధరణి’ పోర్టల్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్పై రైతు లోకం మండిపడుతున్నది. రైతులకే సర్వ హక్కులు కల్పించిన ‘ధరణి’ని తీసేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మాకెందుకని రైతాంగం ప్రశ్నిస్తున్నది. ధరణిని ఎత్తేస
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే గుడిసెల కాలనీలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 42వ డివిజన్లోని లెన�
మాది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం. నాకు ఒకప్పుడు 12 ఎకరాల భూమి ఉండేది. అప్పట్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నా నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేదు. అపుడు ఈ ప్రాంతంలో భూములకు రేట్లు లేవు. ఇరవై ఏండ్ల కింద 12 ఎక
‘ప్రతి సీజన్కు రైతు బంధు ఇచ్చి పెట్టుబడికి ఏ బాధాలేకుంట, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి సాగులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలా..? రాబంధుల్లా అన్నీ తన్నుకుపోయి, కరెంట్ కోతలు పెట్టి వేధ