నిజామాబాద్లో ఉన్నామా లేదా హైదరాబాద్లో ఉన్నామా అనుకునేంత స్థాయిలో నిజామాబాద్ను అభివృద్ధి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి గల్లీకి సీసీ
రైతుబంధును నిలిపి అన్నదాత కడుపుపై కొట్టిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు మార్కెట్యార్డు �
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో ప్రధానమైన సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలిన పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కొంత మ
సమైక్య పాలనలో సంక్షోభంతో ఉపాధి కరువై జనం పట్నం బాట పట్టారు.. బతుకు బరువై ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. వ్యవ�
అందోల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే కాంత్రికిరణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అ�
రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, గత ఐదేం
తెలంగాణను కేసీఆర్ కుటుంబం మాత్రమే పరి పాలిస్తోందని, కుటుంబ పాలన అని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. సరే అసలు ఈ దేశంలో కుటుంబ పాలనకు అంబాసిడర్ కదా కాంగ్రెస్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సోమవారం సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సంగారెడ్డి పట్టణంతోపాటు అన్ని మండలాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, బీఆర్�
“రైతులను అన్ని విధాలుగా అండగా ఉంటూనే నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కరెంటు చాలు అనే దరిద్రపు కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించి ఓటేయండి.
“పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చితీరుతాం.. షాద్నగర్ వరకు మెట్రో రైలు విస్తరణ, మెడికల్, పీజీ కాలేజీలను ఏర్పాటు చేసే బాధ్యత నాదే.. ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తివేశాం.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుండగా కాంగ్రెస్, బీజేపీ దరిదాపుల్లో లేవు. మాణిక్రావు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నమూనా బ్
సిరిసిల్ల జిల్లాలో కారు జోరుమీదున్నది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా టాప్గేర్లో దూసుకెళ్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభలు.. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేట�
స్వయానా కర్షకుడైన సీఎం కేసీఆర్, గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక సంస్కరణలు చేశారు. రైతులకు వివిధ పథకాలు అందించి ఊతమిచ్చారు. దీంతో రైతులంతా సాగువైపు మళ్లి, పంటల విస్తీర్ణం గణనీయం