Elections Campaign | రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టానికి మంగళవారంతో తెరపడనున్నది. పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
Rythu Bandhu | కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. రైతులకు రైతుబంధు రాకుండా చేయాలన్న కుట్రలో పూర్తిగా సఫలమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకోవడంలో విజయం సాధించింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్ర మే గడువు మిగిలింది. మంగళవారంతో ప్రచార ఘ ట్టం ముగియనున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో క్యాంపేయిన్ స్పీడప్ అందుకున్నది. బీఆర్ఎస్ శ్రే ణులు గ్రామగామాన.. �
కాంగ్రెస్ నాయకులు రోజుకో తీరున మాట్లాడుతున్నారు. అప్పుడే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, మూడు గంటలిస్తే చాలని, ఈ సమయంలో 10 హెచ్పీ మోటర్లతో సాగునీరు పారించవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరోవైపు
అభివృద్ధి చేసిన ప్రభుత్వానికే పట్టం కట్టాలని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. ఖమ్మం రూరల్�
ఖమ్మం ప్రజలు ఆపదలో ఉన్న వేళ తానే అండగా ఉన్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. చివరికి ఖమ్మంలో వర్షాలు వచ్చినా, మున్నేటి వరదలు వచ్చిన�
‘కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో గెలుపు కోసం చెయ్యని లాలూచీ పనులు లేవు. ఎన్ని అడ్డమైన కుట్రలు చేయాల్నో అన్నీ చేస్తున్నరు. ఈ యాసంగికి రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతుబంధును ఎయ్యకుంట కాంగ్రెసోళ్లు ఆపిండ్రు.
ఎన్నికల వేళ కాంగ్రెసోళ్ల మాటలు రైతన్నలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు గంటల కరెంటుతో పంటలు పండించుకోవచ్చని, 10హెచ్పీ మోటర్తో నీరు పారించుకోవచ్చని చెబుతున్న కాంగ్రెస్ నేతల వెర్రిమాటలపై అన్నదాతలు
‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక్క రైతుబంధుతోటి బీఆర్ఎస్ గెలుస్తదా..? ఇయ్యాల ఆప్తవ్. ఎన్ని రోజులు ఆప్తవ్..? ముప్పై తారీఖు ఓట్లు.. మూడో తారీఖు ఓట్లు లెక్కబెడితే బీఆర్ఎస్ గెలువనే గెలిచే.
తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల కరెంట్ తరహాలో హైదరాబాద్ మహానగరంలో 24 గంటల మంచినీరు సరఫరా చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ముషీరాబాద్, అంబర్పేట
‘కాంగ్రెసోళ్ల మాటలు అస్సలు నమ్మొద్దు. నమ్మి ఓటేస్తే రైతులు నట్టేట మునుగుడు ఖాయం. 3 గంటల కరెంట్..10 హెచ్పీ మోటర్లు అంటూ వ్యవసాయ రంగంపై ఆ పార్టీ నేతలు నిర్లక్ష్యపు ప్రకటనలు చేస్తున్నారు. మూడు గంటల కరెంట్తో