కాంగ్రెస్ మళ్లీ కౌలుదారు చట్టం తీసుకువస్తామని చెబుతున్నది. ఇలా రెండేండ్లు కౌలురైతు ఉంటే మూడో ఏడాది రైతుల భూమి గోల్మాల్ అవుతుంది. రైతులు చిప్పపట్టుకొని తిరగాల్సి వస్తది. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్�
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ నుంచి జిల్లా సెంట్రల్
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉద్యమ గడ్డ దుబ్బాకలో జోష్ నింపారు. దుబ్బాకలోని దుంపలపల్లి రోడ్డులో నిర్వహించిన నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు హాజరై తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
కాంగ్రె సోళ్లు రోజుకో మాట మార్చుతున్నరు. పెట్టుబడి సాయం విష యంలో అదే జేస్తున్నారు. రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని జెప్పిండ్రు. ఇప్పుడేమో కౌలు రైతులకు ఇస్తే యజమానులకు ఇయ్యం.. యజమానులకు ఇస్తే �
త కాంగ్రెస్ పాలనలో నిత్యం కరెంటు కోతలు ఉండేవని, ప్రతి దుకాణం ముందు చూసినా జనరేటర్లే కనిపించేవని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ ఆ పరిస్థితే వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
‘దుబ్బాక అంటే.. ఉద్యమాల గడ్డ. ఎన్నో ఉద్యమాలకు నిల యం.. ఈ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞులు. ఇక్కడ విద్యనభ్యసించిన మన సీఎం కేసీఆర్కు దుబ్బాక అంటే ఎనలేని ప్రేమ’ అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్�
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గంలో ఐటీహబ్, పరిశ్రమలను స్థాపిస్తామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు హామీ ఇచ్చారు. అధిక�
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఇక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత. మం�
కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలని అని, పథకాల కోతల పాలన అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఉమర్ఖాన్దాయర, కొహెడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణతో కలిసి ప్రచ
కాంగ్రెస్పై రైతులకు ఉన్న అనుమానాలు ఎన్నికల ముందే పటాపంచలయ్యాయి. ఆ పార్టీవన్నీ బూటకపు హామీలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. రైతు బంధును భూమి యజమాని, కౌలు రైతుల్లో ఎవరి�
వారంటీలేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని �
తెలంగాణ వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని, సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని ధన్నారం, వెంకటపూర్�
కాంగ్రెస్ పార్టీవి అసత్య ప్రచారాలు, ఆరోపణలని, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. వలిగొండ మండలం మల్లేపల్లి, భువనగి�