‘దుబ్బాక అభివృద్ధి కావాలా.. అబద్ధ్దాలు కావాలా తేల్చుకోవాలి.. కొత్త ప్రభాకర్ను గెలుపించుకొని.. కొత్త దుబ్బాకను ఆవిష్కరించుకుందాం’.. అని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుప�
: ప్రజా సేవకుడిని గుర్తించి వచ్చే ఎన్నికలో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని రాయినిగూడెం, కీతవారిగూడెం, తాళ్లమొల్కాపురం, రేగులగడ్డ తండా, కొత్తగూడెం, లచ్య
పూటకో పార్టీ గంటకో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి, నర్సింహా
ప్రైవేట్ విద్యా సంస్థల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని ఆ విద్యా సంస్థల ఐక్యవేదిక నిర్వాహకులు స్పష్టం చేశారు. నల్లగొండ ఎన్ఆర్ఎస్ గార్డెన్స్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
వ్యవసాయ, భూ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలోని ప్రతి భూమి, రైతు వివరాలను ‘ధరణి’లో నిక్షిప్తం చేశారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారనే అంశాల ప్రకారంగా వ్యవసాయ శాఖ సర్వే చేసి ఆ వివరాలను ‘ధరణ�
తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని హరిజనాపురం, గడియ గౌరారం, కిష్టరాయినిపల్లితో పాటు పలు గ్రామాల్ల�
రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదివారం తలమడుగు మండలంలోని దేవాపూర్, భరంపూర్, రుయ్యాడ
స్వరాష్ట్రంలో సాగునీటితో పాటు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని గాడిలో పడేలా చేసిన సీఎం కేసీఆర్ సాగును ప్రోత్సహించేలా రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచించారు. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకప�
ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములంటూ ఊదరగొడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజ
‘డౌట్లేదు వచ్చేది మన ప్రభుత్వమే.. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం పక్కా.. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ వస్తున్న కాంగ్రెస్వన్నీ బోగస్ ముచ్చట్లే.. వాళ్లను నమ్మి ఆగంకావద్దు.. ఎవుసం తెలువని రేవంత్ కరెంటు
ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తది. పటేల్, పట్వారీల వ్యవస్థతో ఇబ్బందులు పడాలె. వీటిని మేము అంగీకరించం. అంటూ రైతులు ముక్త కంఠంతో చెబుతున్నరు. ధరణి పోర్టల్తో భూ సమస్యలు తీరిపోయి.. రైతులు సంతోషంగా ఉండ�
ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రజలు ఆదరించాలని, నా తుది శ్వాస వరకు ఖానాపూర్కే నా జీవితం అంకితం చేస్తానని భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఆదివారం నిర్వహించిన ముఖ్యమ�
ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 సీట్లు గెలుచుకొని మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్క
కాంగ్రెస్ నేతల మాటలు తమను కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలతో పాతరోజులు వచ్చి మళ్లీ ‘అన్నమో రామచంద్రా’ అంటూ వలసలు పోయే దుస్థితి వచ్చేలా ఉందని అభిప్రాయ�