కాంగ్రెస్ హయాంలో పొలాలు, చేల వద్ద పడిన నరకయాతన కళ్లముందే కదలాడుతున్నదని, వారి దరిద్రపుగొట్టు పాలన ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని ఉమ్మడి జిల్లా రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత
ఆత్మబంధువులా ఉన్న సీఎం కేసీఆర్ కావాలా.. అన్నీ బంద్ చేసే వారు కావాలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు.
జనం ప్రభంజనంలా మారింది. ఆదివారం దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒక్కొక్కరుగా కదిలొచ్చి వేలాదిగా పోటెత్తారు. జై కేసీఆర్ అంటూ నినాదాల హోరు కొనసాగింది.
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, బీజేపీ, కాంగ్రెస్లకు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పాలన వచ్చి అరిగోస పడుతామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సీఎం కేసీఆర్తోనే సమర్థవంతమైన పాలన సాధ్యమని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీఆర్ఎస్�
రైతుబంధుపై కాంగ్రెస్ ఇస్తున్న హామీలన్నీ జూటా మాటలని తేలిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కడుపులో దాగి ఉన్న విషాన్ని కక్కేశారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు �
నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడం ద్వారా ధాన్యం దిగుబడిలో నంబర్వన్గా ఎదిగినం.. సీఎం కేసీఆర్ కృషితో దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరినం.. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరో మారు �
కత్తి ఒకరికిచ్చి మరొకరిని యుద్ధం చేయమంటే చేస్తాడా.. అందుకోసమే ప్రభాకర్రెడ్డిని గెలవాలి. దుబ్బాకలో ఎవరికో ఓటేస్తే అభివృద్ధి కాదని, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డిని గెలిపించి అభివృద్ధి చేసుకోవాల�
చేవెళ్లలో సోమవారం జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైద�
ఎన్నికల్లో రైతుల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పా ర్టీ చేస్తున్న కుట్రలు బహిర్గతమయ్యాయి. రైతు భరోసా పథకంలో భాగంగా పట్టాదారుకు, కౌలురైతు కు ఎకరాకు రూ. 15 వేల ఆర్థికసాయం అందిస్తామని ఆరు గ్యారెంటీల్లో ప్ర�
కాంగ్రెస్కు ఓటేస్తే పేదలకు కన్నీళ్లేనని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తూ పేదల పాలిట ఆశాజ్యోతిగా సీఎం కేసీఆర్�
ఉద్యమాలగడ్డ జగిత్యాల, ఇంటి ఇలవేల్పు రాజన్న క్షేత్రంలో అధినేత కేసీఆర్కు జనం నీరాజనం పలికారు. జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్, వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పో�
రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తుర్పు పూలగూడెం, చలకుర్తి, పడమర పూలగూడెం, నీమానాయక్ తండా, ఊరబావితండ, బెట్టె�
‘కాంగ్రెస్ లీడర్ల మాటలు దారుణంగా ఉన్నయ్. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా రైతులకు వీళ్లు చేసిందేమీ లేదు. నాడు ఎంతో గోస పెట్టిన్రు. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టిం�
“నిజాం సర్కారు కాలంలో సదర్మాట్ను 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్మించారు. మరో 20 వేల ఎకరాలకు నీరందించడానికి బ్యారేజ్ కట్టినం. కెనాల్కు నిధులు మంజూరు చేసినం..” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే�