విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ నగరానికి ముఖద్వారంగా ఉన్న ఎల్బీనగర్ అన్ని హంగులను సమకూర్చుకుంటున్నది. నాడు ఎల్బీనగర్ పేరు చెప్పగానే ట్రాఫిక్ పద్మవ్యూహమే గుర్తొచ్చేది. నేడు అండర్పాస్లు, ఫ్లై ఓవ�
అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంటీల
మహిళల ఆర్థికస్వావలంబనకు కృషి చేసింది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజాఆశీర్వాదంతో 100ఎమ్మెల్యేసీట్లు పక్కాసాధిస్తామని కార్మిక శాఖమంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్
తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నార�
24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలను తగ్గిస్తూ మాట్లాడుతున్నారని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు మహారాష్ట్రలో అభివృద్ధిని పట్టించుకోకుండా తెలంగాణలో ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆ రాష్ర్టానికి చెందిన బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారు
24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో, 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తారో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలంతా ఆగమై�
JKNPP President | ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజనరీ కలిగిన నేత అని జమ్ము కశ్మీర్ నేషనల్ ఫ్యాంథర్స్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సుప్రీం కోర్టు న్యాయవాది కేఎస్ కృష్ణ(Krishna) అన్నార�
Minister Talasani | బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తూ చేయూతను అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(CM KCR) అన్నారు.
CM KCR | ‘ప్రాజెక్టుల నుంచి నదుల్లోకి నీళ్లు ఇడుస్తరా? తెలంగాణ బాధ మనకు తెలుసు. పండెటోనికి ఎరుక గూనివాటం.. మన రైతులకు అవసరం కాబట్టి.. హల్దివాగులో గానీ.. కూడవెల్లి వాగులోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుకుంటున్న
CM KCR | అసైన్డ్ భూములు గుంజుకుంటామని బీజేపోడు ప్రచారం చేస్తున్నాడని.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజుకుంటదా? అంటూ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావ�
CM KCR | దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. దుబ్బాకలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా ఘననీయంగా అభివృద్ధి చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు ఇచ్చే సాగునీటిపై గతంలో నీటి తీరువాను వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చినంక నీటిపై పన్నును