జాతీయ పార్టీల నేతలంగా తెలంగాణపై కన్నేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకత్వం దండయాత్ర చేస్తున్నదని విమ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Ramagundam, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Ramagundam, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Ramagundam,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Mancherial, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Mancherial, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Mancherial,
సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, మెదక్ జిల్లాలోని దుబ్బాకలో..
Vote | కౌంట్ డౌన్ మొదలైంది. ఐదు, నాలుగు, మూడు, రెండు.. ఒకటి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నది. పార్టీల ప్రచారం హోరెత్తుతున్నది. కొత్త ఓటరుకు కొత్త ప్రశ్న. పాత ఓటరుకు పాత ప్రశ్నే. ఎవర్ని గెలిపించాలి? పాలను లీటర్లలో �
Hyderabad | దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడంలో హైదరాబాద్ మహానగరం కీలక పాత్ర పోషించనున్నదా? జనాభా, శాసనసభ స్థానాలపరంగా నాలుగింట ఒక వంతుగా ఉన్న మహానగర (హైదరాబాద్, ఉమ్మడి రంగారె�
‘కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో అరిగోసపడ్డాం. ఏనాడూ కంటి నిండా నిద్రపోలే. అప్పట్లో వ్యవసాయం చేసుకోవాలంటేనే భయమయ్యేది. ఇప్పుడు మూడు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నారు. మూడు గంటల కరెంటుతో న�
BRS | ‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్!’ ఇదీ తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయమని తెలుస్తున్నది. గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన 88 స్థానాల కన్నా అదనంగా రెండు సీట్లు సొంతం చేసుకొని ఏకంగా 90 స్థానాలతో బీఆర్ఎస్ అధినేత, కేసీఆ�
రాష్ర్టానికి ఒక్క రూపాయి నిధులివ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవ
సమగ్ర అభివృద్ధే ఏకైక ఏజెండాగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, అలాంటి నాయకత్వాన్ని మళ్లీ మద్దతు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నంద క
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ప్రజల బతుకులు ఆగమవుతాయని ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని మానిక్బండార్ తండా, బోర్గాం(కె), కృష్ణానగర్, సింగం
రాష్ట్రంలో భూములకు రక్షణ కల్పించింది కేసీఆర్ సర్కారే. రికార్డులన్నీ పక్కాగా, పకడ్బందీగా రూపొందించారు. యజమానికి తెలియకుండా గుంట భూమి కూడా వేరేవారి పేరిట బదిలీ కావడం లేదు. గతంలో పహణీలో ఒక రైతుపేరిట రెండు
‘కేసీఆర్ గొంతు నొక్కాలని మోదీ, షా చూస్తున్నారు. అయినా మేం వారికి భయపడేది లేదు. తల నరుక్కుంటాం కానీ ఢిల్లీకి తలవంచేది లేదు. మోదీని ఢీకొట్టేది కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకే లాభమని గుర్తుం�