కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిసున్నారు. చిన్నాపెద్దా అందరినీ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం కొత్తగూడెంలో చంటిబిడ�
సంక్షేమ పథకాల సారథి సీఎం కేసీఆర్ అని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని గుర్తుచే�
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి మళ్లీ పదేండ్లు వెనక్కిపోతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కరెంటు ఉండదు, రైతుబంధు రాదు, పల్లెల్లో కరువు తాండవిస్తుంది అని చెప్పారు. ప్రజలం�
నియోజకవర్గంలో ఐదేళ్లలో రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. నా హయాంలో బీటీపీఎస్ పనులు పూర్తికావడం ఆనందాన్నిచ్చింది. మణుగూరు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాను. ప్రభుత్వ లక్ష్యాలకు అన
నియోజకవర్గ ప్రజలందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఆయనను మళ్లీ గెలిపించుకుంటేనే మరిన్ని పథకాలు అందుతాయని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూతన
భూతల్లిని నమ్ముకున్న రైతన్నల గుండెల్లో సీఎం కేసీఆర్ రారాజుగా నిలిచిపోయారని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే వారి దీవెనలతో ఆయన మళ్లీ సీఎం అవ�
కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
చౌరస్తా.. లేకపోతే బహిరంగసభ.. లేకపోతే రోడ్షో.. లేకపోతే కార్నర్ మీటింగ్.. వేదిక ఏదైనా సరే. ఆ ఆరున్నర అడుగుల మనిషి.. నెమ్మదిగా ప్రసంగం మొదలుపెడతారు. ఆ ప్రసంగంలో ఛలోక్తులుంటాయి, సూటి విమర్శలు ఉంటాయి. అంతా ముచ్చ�
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్లలో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1,60,083 నియామకాలను పూర్తిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టం�
రాష్ర్టానికి రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం కందుకూరులో నిర్వహ�
మండల కేంద్రంతోపాటు బోయిన్పల్లి, వేముల, మసిగుండ్లపల్లి, కొత్తపల్లి, రాణిపేట, చిల్వేర్, వాడ్యాల్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల మ్యానిఫెస్టోతో ఓటర్ల్లకు వివ�
సీఎం కేసీఆర్ యాదవుల ఆత్మ బంధువు అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కొనియాడారు.తెలంగాణలో 7.50 లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల యూనిట్లను అందజేశారని, దాంతో దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసల
అసైన్డ్, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని ఆర్అండ్బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో శని
బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నేడు నర్సాపూర్ పట్టణానికి రానున్నారు.