జగిత్యాల జిల్లాలో ఐటీహబ్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ �
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ �
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, పాస్పోర్టు, వీసాల కుంభకోణంలో ఉన్న మరో దొంగ మధుయాష్కీతో కలిసి నాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సు
సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. ధరణి రాకముందు వరకు రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చాక గుండె మీద చేయి వేసుకుని ప�
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు అందిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి �
సమైక్య పాలనలో భూ రికార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. భూమి అనుభవదారు ఒకరుంటే, రికార్డుల్లో పట్టాదారు మరొకరు, కబ్జాదారు ఇంకొకరు ఉండేవారు. వీఆర్ఓ మారిండంటే కబ్జా కాలంలో పేర్ల మార్పులు, పాస్ పుస్తకాల
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను తీసేస్తే రైతుల బతుకులు అధోగతే. ఒకప్పుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా, మ్యుటేషన్ చేయించాలన్నా వీఆర్వో నుంచి పై స్థాయి అధికారి వరకు ముడుపులు చెల్లించాల్సిందే
పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
vరాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నది. రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. సాగుకు 3 గంటల కరెంట్ చాలని, రైతుల�
కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షుడితో పాటు దాదాపు 200 మంది నాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం బీజేపీని కుదుపేసింది.
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని ఉమ్మడి ఏపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ అవి కల్ల మాటలనేనని స్వరాష్ట్ర పాలన నిరూపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ విద్యుత్తు రంగం అనత�
దుబ్బాకలో ఆదివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. శనివారం భద్రతా ఏర్పాట్లు, సభాస్థలి, హెలీప్యాడ్, ఫార్కిం గ్ స్థలాలన�
‘మీ సేవకుడిగా వస్తున్నా.. ఒక్కసారి ఆశీ ర్వదించండి’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కోరారు. ఆయా గ్రామాల గౌడ సంఘం సభ్యులతో శనివా రం మల్కపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమా
రాష్ట్రంలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని రాష్ట్ర గనులు, భూ గర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం దుద్యాల మండలం పో లేపల్లి తండాక�