మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గుంటూరుపల్లి, కాపులకనపర్తి, ఆశాలపల్లి, రాంచంద్రాపురం, కోట
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను కోరారు. శనివారం వర్ధన్నపేట పట్టణంతోపాటు మున్సిపాలిటీ విలీన తండాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాకే�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఓరుగల్లు నగరానికి వస్తున్నారని పశ్చిమ నియోజక వర్గం అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్�
బీఆర్ఎస్ హయాంలో దర్గాలను కూల్చివేశారని, వక్ఫ్ భూములను ఆక్రమించారని ఆరోపిస్తున్న నేతలు చర్చకు రావాలని హోంమంత్రి మహమూద్అలీ సవాల్ విసిరారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్�
‘ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చుడు.. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చుడు’.. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం అని ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు డోకూరి శ్రీనివాస్�
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని, అభివృద్ధికే ప్రజలంతా పట్టం కట్టాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన�
తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఎన్నిక ల వేళ ఇచ్చే హామీ లు అమలు కావు. ఆ పార్టీ నేతలు చె ప్పే మాటలు నమ్మి ఓట్లేస్తే ఆగం కావడం ఖాయం’ అని జేడీఎస్ రాయిచూర్ జిల్లా అధ్యక్షుడు విరూపాక్ష హె చ్చరించారు.
అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్ను ఖతం చేస్తేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్ గ్�
ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం క ట్టాలని అంధుల అ ఖిల భారత సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు (ఏఐసీబీ), డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు రక్షణ ఉంటుందని టీఎస్ ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.