Congress | మొన్న ఖర్గే సభ వెలవెల.. నిన్న రేవంత్ సభ ఖాళీ.. నేడు ప్రియాంక సభ కళావిహీనం.. పైన పటారం లోన లొటారం. నియోజకవర్గాల్ని దాటి బయటకు రాలేని స్థితిలో పార్టీ ముఖ్యనేతలు.. కనిపించని ప్లానింగ్.. విఫలమవుతున్న టైమింగ�
BRS | ఇప్పటిదాకా వెలువడిన సర్వేలు ఏవైనా బీఆర్ఎస్దే విజయం.. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అని స్పష్టం చేశాయి. ఇప్పుడు తాజాగా మరో సర్వేకూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
యాభైఏండ్లు పాలించి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ.. వ్యవసాయం పై చేస్తున్న వ్యాఖ్యలకు రైతాంగం భగ్గుమంటోంది. కరెంట్ను మూడుగంటలు చేస్తాం.. 10హెచ్పీ మోటర్లు పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. �
ధరణి పోర్టల్ను తీసేసి పాత రెవెన్యూ పద్ధతిని తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు రైతుల మధ్య భూ తగాదాలు, పంచాయితీలు పెట్టి చోద్యం చూసిం�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం ఆమె జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాతో కలిసి రోడ్షోలో, డిచ్పల్లి మం�
నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్ మండలంలోని అమీనాపూర్, లక్కోర, బా
‘ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతిరోజూ ధర్నాలు, ఆందోళన చేసేవాళ్లం. పోలీసులు వచ్చి మాపై లాఠీ దెబ్బలు కొట్టి, ఈడ్చుకుపోతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకురా�
స్వరాష్ట్రంలో సాగురంగం అద్భుతమైన పురోగతి సాధించింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ మాగాణి పచ్చబడ్డది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా నెర్రెలు బారిన నేలలు.. పడావు పడ్డ భూములు.. ఎడారిని తలపించిన చె�
కాంగ్రెస్ మాయగాళ్లవన్నీ ఒట్టి మాటల గారడీలేనని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి హరిప్రియానాయక్ విమర్శించారు. వారు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించానని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రైవేటు టీచర్ల సమస్యలను అసెంబ్లీ ద్�
కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బందిపోటు దొంగకంటే ప్రమాదకరమైన వాడని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. పాలేరు ప్రజల గుండె చప్పుడులా ఉన్న కందాళ గుర�
తెలంగాణకు వచ్చి నీతులు చెప్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సొంత ఊరిలోనే మంచినీళ్లకు దిక్కులేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటకకు చెందిన ఖర్గే సొంత ఊరిలో కరెంటు కూడా ల�
నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారికి సేవకుడిలా పనిచేస్తానని, ఎన్నికల్లో గెలిచిని సత్తుపల్లి నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవా�
అది 2008... వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం... హైదరాబాద్ నగరంలో తొలిసారిగా టన్నెల్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రయోగాత్మకంగా లిబర్టీ నుంచి నింబోలి అడ్డ వరకు ఐదు కిలోమీటర్ల మేర 1800 డయాతో డ్ర
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. వారం రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస�