‘ఒకప్పుడు జగిత్యాల ఎట్లుండె.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇప్పుడెలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ఏండ్ల కొద్ది పాలించి చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ ప్రజలకు మేలు చేయలేదు అన�
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని అప్పోజిగూడ, చిలుకూరు, ఎన్కేపల్లి, అమ్డాపూర్, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్, హిమాయ�
గులాబీ పార్టీతోనే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకొస్తమంటున్నరు. అదే జరిగితే.. వ్యవసాయం, రైతన్న బతుకులు ధ్వంసమవుతాయి. డిజిటల్ వ్యవస్థ రద్దవుతుంది కాబట్టి సర్కారు వద్ద భూములు, రైతులు, పంట విస్తీర్ణం, దిగ�
తెలంగాణలో కాంగ్రెసోళ్ల ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఆకలి చావులే అని ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్ ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని బాలాజీనగర్, మునావత్తండా, రాం పురం, దుగ్యాల, తిరుమలగిరి, మేడారం, అక్క
బెదిరింపులు.. గూండాగిరిని ప్రదర్శించే మైనంపల్లి హన్మంతరావుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నేత మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి లేదని మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి �
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒకవైపు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్స�
ధరణి పోర్టల్ అంటేనే కాంగ్రెస్ నేతలు శివాలెత్తుతున్నారు. దాని పేరు వింటేనే గడగడ వణుకుతున్నారు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కర్షకులు ధైర్యంగా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోతున్న రేవంత్ వం�
ఉప్పల్ నియోజకవర్గంలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో పాదయాత్ర చేస్తూ.. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ ఒక�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్కు అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. నగరంలోని న్యూ శాయంపేటలో శనివారం ఇంటింట
బీఆర్ఎస్లోని నేతలందరం సమష్టిగా పని చేసి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురేస్తామని బీఆర్ఎస్ తూర్పు ఎన్నికల ఇన్చార్జి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ నెల 30�