ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుబంధు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి యాదాద్రి, జనవరి 7 : రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10 వరకు రూ.50,600 కోట్ల మైలురాయి దాటు
‘వ్యవసాయం’ గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాలి. ఏర్పాటుకు ముందు ఎవుసం చేయాలంటే రైతుకు అప్పుల తిప్పలు,ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, కన్నీటి గోస ఒకటా, రెండా వ్యవసాయమే ఒక సమ
మా ఉత్తరప్రదేశ్ల పనిలేదు. అందుకే పని వెదుక్కుంటూ తెలంగాణకు వచ్చినం. మేం చాలా పేదరికంలో మగ్గుతున్నం. అక్కడ రోజూ తిండికూడా దొరకడం లేదు..యోగి పాలన వేస్ట్.. సీఎం కేసీఆర్ ఇక్కడ అన్నీ చేస్తున్న�
కేసీఆర్ నుంచి రైతులను దూరం చేయడానికి బీజేపీ కుట్ర రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్ పేట : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం ఆగదని కొడంగల్ ఎమ్మెల్యే పట్�
Telangana | తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుంది అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎంబీసీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇ-ఆటో రిక్షా పథకంలో భాగంగా 60 శాతం
Vanama Raghava | టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ వర
Rythubandhu | ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇప్పుడు మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ.9 నుంచి 10 వేలు పలుకుతున్నదని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ అమలుపై హర్షం కృతజ్ఞతగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలకు, వివిధ మున్సిపాలిటీల్లో (జీహెచ్ఎంసీ మినహా
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహా, సూచనలివ్వటం మానుకొని భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రె�
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పల్లెప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్యార్డు ప్రారంభంసంగెం, జనవరి 6 : రైతుబంధు సంబురాలను జయప్ర�