బోడుప్పల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం బోడుప్పల్, జనవరి 8 : పారిశుధ్య కార్మికులకు 30శాతం వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కార్మ�
Minister Niranjan Reddy attended Rythu Bandhu celebrations in Mahabubnagar | రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం కేసీఆర్ చంద్రశేఖర్రావు నమ్ముతున్నారని, ఈ మేరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనులు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర
Rythu bandhu | రైతుబంధు పంట పెట్టుబడి సాయం రూ. 50 వేల కోట్లకు చేరుకుంటున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. గ్రామాల్లో ఎడ్ల బండ్లతో ర్యాలీలు, రంగవల్లులతో మహిళలు సంబరాలు
Telangana Orphans | రాష్ట్రంలోని అనాథ పిల్లలందర్నీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని స్పష్టం చేసింది. అనాథలకు ప్రభ�
Minister Talasani Srinivas Yadav | భారతీయ జనతా పార్టీకి అతిగతి లేక చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ఎల
బడంగ్పేట, జనవరి 7: సర్కారు బడుల్లో సకల సౌకర్యాల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్లు కేటాయించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల అదన�
కరోనాలోనూ కావాల్సినంత ఉపాధి పుష్కలంగా వ్యవసాయ పనులు తెలంగాణలో కలిసొచ్చిన కాలం దీనికితోడు సాగునీటి ప్రాజెక్టులు పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం సీఎంఈఐ సర్వే వెల్లడి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కర
జనగామ మండలం గానుగుపహాడ్కు చెందిన దళిత మహిళ గుర్రం ఉష సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతుబంధు, నిరుపేదలకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, కేసీఆ�
ముఖ్యమంత్రికి కృతజ్ఞతల వెల్లువ గ్రామాల్లో ఎడ్ల బండ్లతో ర్యాలీలు రంగవల్లులతో మహిళల సంబురం కేసీఆర్ చిత్రపటాలకు అభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు తెలంగాణ ప్�