Minister Satyavati Rathod | బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.
CM KCR | ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని
CM KCR | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం
బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని హైదర్బస్తీలో నిర్వహించిన గ్యార్వీ ఉత్�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాల చినజీయర్ స్వామితో భేటీ కానున్నారు. దీనికోసం ఆయన ఆదివారం సాయంత్రం ముచ్చింతల్ వెళ్లనున్నారు. అక్కడే చినజీయర్ స్వామిని కలుస్తారు. ఆయనతో
ఆత్మీయంగా స్వాగతించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సీపీఐ, సీపీఎం జాతీయ అగ్రనేతలు శనివారం ప్రగతిభవన్లో సమావేశ
కేసీఆర్ను ఏదైనా అనేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆయన వల్లే తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతుకుతున్నారు ఎట్లుండే వాళ్లం.. ఎట్లున్నం: సినీనటుడు సుమన్ యాదాద్రి, జనవరి 8: ఒక హిందువుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
యాదాద్రి, జనవరి 8: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ర�
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఊరూరా రైతుబంధు వారోత్సవాలు ఉత్సహంగా పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు వారోత్సవాలలో రంగోలీ పోటీలు, పలువురికి నగదు, బహుమతుల ప్రదానం మేడ్�
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గ్రామాల్లో రైతుబంధు సంబురాలు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు మల్లారెడ్డి దవాఖానలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, ఆపరేషన్లు శామీర్పేట, జనవరి 8 : రైతుల స