హైదరాబాద్ : రైతుబంధు సాయంతో పల్లెలు పండుగ సంబురాల్లో మునిగిపోయాయి. పంట సాయం అందడంతో కర్షలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
సాగు కష్టాలను తీరుస్తున్న సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం, పంటాభిషేకం చేస్తూ రైతుబాంధవుడికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రైతు మనసెరిగిన నాయకుడు నిండూ నూరేళ్ల చల్లంగా బతుకాలని ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా, రైతుబంధు ఉత్సవాలను సంక్రాంతి పండుగ నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
వనపర్తి జిల్లాలో..