మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబురాలు అంబరాన్ని తాకేలా వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్ కట్టి పొదాము పదా బిడ్డా అన్నట్లుగా ట్రాక్టర�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి రైతుబంధు వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్�
బంట్వారం : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకంతో వికారాబాద్ జిల్లాకు ఈ యాసంగిలో రూ. 2వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘రైతుబంధు’ సంబురాల్లో భాగంగా మండల కేంద్ర�
Rythubandhu celebrations | రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
స్వరాష్ట్రంలో అన్నదాతల చెమట చుక్కలకు గౌరవం పెట్టుబడి సాయంతో రైతు కుటుంబాల్లో ఆనందం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కర్షకుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి జోరుగా రైతుబంధు వారోత్సవ�
సంక్రాంతి శోభ తెలంగాణకు ఐదు రోజుల ముందే వచ్చింది. అది పల్లె ముంగిళ్లలోనే కాదు. రైతుల ముఖాల్లోనూ ప్రభవిల్లుతున్నది. రాష్ట్రంలో హరిత విప్లవానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన రైతుబంధు 50 వేల కోట్ల రూపాయల
వలిగొండ : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, దాసి�
ఖమ్మం : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన రైతుబంధు సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొదటి మూడు రోజులు అన్ని గ్రామాలలో విద్యార్థులకు రైతు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన రైతుబంధు సంబురాలు సీఎం కేసీఆర్కు రైతన్నల జేజేలు పల్లెల్లో పండుగ వాతావరణం ఉమ్మడి జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ, జనవరి 10 :ఉమ్మడి జిల్లాలో ఊరూ.. వాడా పండుగ �
వికారాబాద్ : రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తూ దేశ రైతాంగానికి మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ నిలిచారని సబితాఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సబితాఆనంద్ అన్నారు. ఆదివ