ధారూరు : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్దేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని రాంపూర్ తాం�
పరిగి : పరిగి నియోజకవర్గం మహ్మదాబాద్ మండలంలో రైతుబంధు సంబురాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ
పరిగి : సీఎం కేసీఆర్ రైతుబంధువు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సహాయంగా రూ. 50వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. �
మంచాల : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించ తల�
బొంరాస్పేట, జనవరి 6 : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీది తండా (కొత్తూరు), ఎన్నెమీదిత
పాల్గొన్న మంత్రి అల్లోల, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు ఎడ్లబండ్ల ర్యాలీలు.. జై కేసీఆర్ నినాదాలు ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు ఆదిలాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతి�
దౌల్తాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ పండుగ చేశారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించి
నందిగామ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించి�
వికారాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని, నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగల చేసిన రైతు బంధవుడు సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కొనియాడారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డు
తాండూరు : ఒకప్పుడు దండుగ అన్న ఎవుసమే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో నేడు పండుగ అయ్యిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. �
పరిగి : రైతుబంధు పథకం రైతాంగానికి ఎంతో ఆసరాగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు