కందుకూరు : ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ నాయకులు చేస్తున్న డ్రామాలను ఆపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన మిడుదల శ్రీదే
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కొక్క
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అపరాల సాగురైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. ఈ సంబురాల్లో భాగంగా ఖమ్మం రైతులు సీఎం కేసీఆర్ కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. మక్క, కంది,పెసరలతో సీఎం కేసీఆర్ భారీ చిత్
Rythubandhu | తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రైతుల జీవితాలు ఎలా ఉన్నాయో కే.రాధిక అనే 8వ తరగతి విద్యార్థిని ఒక్క చిత్రం ద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది.
నాగార్జునసాగర్ తీరాన 274 ఎకరాల్లో నిర్మితమైన మానవాద్భుత మహా కట్టడం బుద్ధవనం. గౌతమబుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జీవిత సన్నివేశాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుత శిల్పాల బుద్ధ చరితవనం.
Mla Challa | గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి సీఎం కేసీఆర్ గ్రామాలకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను ద�
మోర్తాడ్, జనవరి 5: ఈ నల్లా నుంచే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయ్. సీఎం కేసీఆర్ చేపట్టిన ఇంటింటికీ మంచినీటి పథకమే.. మిషన్ భగీరథ. ఆ పథకం కిందనే ఈ నల్లాను ఏర్పాటుచేసింది.. ఆ నల్లాలోంచి వస్తున్నవే భగీరథ నీళ్లు
జూలూరుపాడులో రూ.10,200 అన్ని మార్కెట్లలోనూ ధరల పరుగు ఖమ్మంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దిగుబడులతో అభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 5: గత కొన్నిరోజులుగా రికార్డులు సృష్టించిన పత్తి ధర బుధవారం రూ.10 వ�
JNTU College of Engineering | వనపర్తికి ప్రభుత్వ జేఎన్ టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు అయింది. ఈ మేరు ఉన్నత విద్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Indrakaran Reddy | తెలంగాణలో పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Rythubandhu Celebrtions | రైతుబంధు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది కేవలం తెలంగాణ సర్కార్ మాత్రమే. రైతుల కష్టాలను తీరుస్తున్న స�