ఖాతాల్లో రైతుబంధు జమ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రైతులు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుబంధు సమితి ప్రతినిధులు మేడ్చల్ రూరల్, జనవరి 4 : రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమవ్వడంతో
కార్టూన్ మార్ఫింగ్ ఎంపీ అర్వింద్పై కేసు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 /నిర్మల్ అర్బన్/బంజారాహిల్స్/మాదన్నపేట: బీజేపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ సతీశ్ చంద్రను సీసీఎస్ సైబర్క్రైమ్ �
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మల్లాపూర్, జనవరి 4 : పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంతో ఉపశమనం కలుగు తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మల్లాపూర్, ఉప్పల్ కార్�
‘అచ్ఛే దిన్ ఆయేగీ…’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఏడేండ్లుగా సాధించిందేమీ లేదు. బీజేపీ పాలనను చూస్తుంటే పాతరోజులే బాగుండేవనిపిస్తున్నది. మోదీ చర్యలన్నీ ప్రజలను చెరపట్టి పీడించేవిగా, బాధిం
‘ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం’బాగుపడదని తెలంగాణల ఓ సామెత. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ‘రైతు’ను ‘రాజు’ను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టే బాధ్యత తీసుకున్న �
ఘట్కేసర్, జనవరి 4: సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రత్యేకంగా అమ లు చేస్తున్న రైతు బంధు పథకానికి సంబంధించి నగదు రైతుల ఖాతాల్లో పడుతున్నందున గ్రామ గ్రామాన రై తు బంధు సంబురాలు ఘనంగా ని ర్వహించాలని రాష్ట్ర కార్మ�
ఖైరతాబాద్ : రాష్ట్రంలోని దళితలందరూ ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో లబ్దిదారులకు కల్�
మన్సూరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర-2022 క్యాలెండర్ను మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా తెలంగ�
బంజారాహిల్స్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పో�
Cm Kcr | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతు బాంధువుడు సీఎం కేసీఆర్పై మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో జై కేసీఆర్, జై రైతుబంధు అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
CM KCR | రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. విద్యాసంస్థలన్నింటికీ
CM KCR | కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లోని అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ఠపరచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఇతర వైద్యాధికారులను �