పేదలకు విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బొంతపల్లిలో రూ.2.88కోట్లతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు
నాలుగు దెబ్బలు కొట్టినట్లే ఉండే
మా బతుకులు ఆనాడు..!
ఉప్పునీళ్లకే ఊరంత తిరిగినం...
కండ్ల నీళ్లతోనే మా ఇంటి కుండలు నిండేయి..
ఇంటి పెంకులు చూసింది
మేం తిన్న కంచంల కారం మెతుకులను..!
TS Group-4 posts | నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి
Minister KTR | హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలో నెంబర్ వన్గా నిలబెట్టాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచన అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మైలసముద్రం, జి యడవెల్లిలోని ఉరదక్షిణ పాత చెరువులో గురువారం 11 లక్షల చేప పిల్లలను వదిలా�
తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు అవి. కాగా పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో ఒకవైపు ఆక్రమణదారులుగా పేరుమోస్తూ మరోవైపు ప్రభుత్వం అందించే పథకాలు దక్కక ఇబ్బందులు పడుతున్న వైనం. ఎన్ని పోరాటా�
వచ్చే జనవరి 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నామని కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు చెలుకల లింగభావానీసుధీర్ తెలిపారు.
త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు.
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆద�
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ.45లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చైర్మన్ గది, మరుగుదొడ్ల న
పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా అమ లు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేదిం టి ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నాయని ఎమ్మె ల్యే రవిశంకర్ స్పష్టం చేశారు.