సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక రంగాన్ని ప్రవేశపెట్టి రైతులకు వ్యవసాయశాఖ అధికారుల సేవలను అను సందానం చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ల ఇండ్లను జనవరి 15, 2023 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ts assembly | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని
Minister Prashanth reddy | డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదని.. తిరగబడుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఈ రెండింటిని కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకొని తెలంగాణపై కక్ష సాధింపు చర�
ఏడుపును మాత్రమే ఇష్టపడే మానసిక దౌర్భాగ్యులు మన మధ్యే ఉంటారు. పచ్చని బతుకులు నచ్చని నైజాన్ని మోస్తూనే ఉంటారు. గెలికి చూడటం తప్ప, గెలిపించే గుణం జన్మలో అలవడనివారికి అరుపులే అలవాటు.
సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల పేరుతో కొత్తగా విధుల్లో చేరిన యువ కార్మికులు విధులకు అకారణంగా డుమ్మా కొడుతూ డిస్మిస్ పాలవుతున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుండడంతో తల్లిదండ్రుల ఆశలు, ముఖ్యమంత
పొతంగల్ మండలం కావాలని మంజీరా పరీవాహక ప్రాంత ప్రజల ఏండ్లుగా కంటున్న కల.. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో నెరవేరింది. 1986-87లో కోటగిరి మండలం అయ్యే సమయంలోనే మంజీర తీర వాసులు పొతంగల్ను మం