రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు ఐదేండ్లుగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని మాల్కుగూడలో బీటీరోడ్డు నిర్మాణాన్ని గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ముదిరాజుల బాధలు తీర్చి వారి ఆత్మబంధువయ్యారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రతి ముదిరాజ్ బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ఆయన తపన. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డ ముదిరాజ్లు టీఆర్ఎస్ పాలనలోనే సర్వతోముఖా
గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధా�
మహబూబ్నగర్కు వచ్చేనెల 4న సీఎం కేసీఆర్ రానున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చే యాలని, ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అక్కసుతో ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయని, ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
‘ఇంటగెలిచి రచ్చ గెలవాల’ంటారు. కానీ, రెండుచోట్ల ఒకేసారి గెలిస్తే..! దాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర సాధకుడిగా ప్రశంసలందుకున్న ఆయన ఇప్పుడు భారతదేశానికి మార్గనిర్దేశకుడిలా మారారు.
రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు తమ కులవృత్తులను చేసుకుంటూ అభివృద్ధి చెందాలనే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు.
తెలంగాణలో దళితబంధు పథకాన్ని తెచ్చింది, ఇచ్చింది సీఎం కేసీఆరేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే �