సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో బీజేపీ నాయకుల ఒంట్లో వణుకు మొదలైందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్ల�
జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు తొమ్మిది చెరువుల్లో 2022-23 సంవత్సరానికి గాను 48లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిపేట, బాలాజీనగర్లో ‘మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు’లో
రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నరహరి ఆధ్వర్యంలో రజకులు, నాయీబ్రాహ్మణులు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ రవీందర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజే�
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన రాష్ట్రం లో సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని విద్యు త్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని బంకాపురం గ్రామంలో రూ. 21 లక్షలతో నిర్మించిన పంచాయతీభవనం, �
క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి �
హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వలపై నూతన వంతెనల నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.
హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నది. దేశంలోని ఏ ఇతర నగరాల్లో లేనంత వేగంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా, సజావుగా కొనసాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే 4.16 లక్షల మంది రైతుల నుంచి దాదాపు 26 ల�
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19 పట్టణాలకు ప్రోత్సాహకంగా రూ.38 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గతంలోనే ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్ల చొప్పున మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు ప్ర�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మ�