రాష్ట్రం ఏర్పాటు తర్వాత కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దామని, హైదరాబాద్ తర్వాత ఇక్కడే రియల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్ట�
రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.65.20లక్షలతో నిర్మించిన వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతన గోదామును ఎంపీ ఉత
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ అందిస్తుందని తాసీల్దార్ కేసీ ప్రమీల, ఎంపీడీవో అలివేలుమంగమ్మ అన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాం గం మనందరికి గొప్ప వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం కందవాడ అనుబంధ గ్రామమైన నారాయణ్దాస్గూడలో శనివారం ఆమె అంబేద్కర్ వ
తెలంగాణకు చెందిన స్పేస్టెక్ సంస్థ ‘ధ్రువ’ రూపొందించిన రెండు నానో శాటిలైట్స్ను శనివారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించడం పై సీఎం కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తంచేశారు.
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఈఆర్ అంబేదర్ పేరు పెట్టాలని, కరెన్సీ నోట్లపై ఆ మహనీయుడి ఫొటో ముద్రించాలని తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక
దేవాదుల పనులను సత్వరం పూర్తి చేసి ప్రతి చెరువును నింపాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అందుకోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని బోరబండలో ఘనంగా నిర్వహించారు. బోరబండ డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీ�
CM KCR | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఉదయం 11.56 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల
Errabelli Dayaker rao | స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో