కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.110 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో టీఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో ఆదివారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపు
రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.
నిరుపేదల భూమి కోసం, భుక్తి కోసం తుపాకీ పట్టిన యోధుడు, పేదల మనిషి చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కొనియాడారు.
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తున్నది.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయని డీసీసీబీ వైస్చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాక
ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
రాష్ట్ర సర్కారు పల్లెలు, పట్టణాలను ‘స్వచ్ఛ’ంగా తీర్చిదిద్దుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది.