వానకాలం ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,77,170 మెట్రిక్ టన్నులను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది.
బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా�
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
ఇల్లెందు పట్టణం మూడు జిల్లాల కేంద్రాలకు కేంద్ర బిందువు. ఐదు మండలాల ప్రజలకు పెద్దదిక్కు. అయితే నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకోవడం చాలా కష్టంగా ఉండేది
క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను అందించేందుకు సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రంగారెడ్డిజిల్లాకు 3వేల కానుకలు అందించనున్నది. కార్యక్రమ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2�
కేసీఆర్ ఈ నెల తొమ్మిదవ తేదీన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటును ప్రకటిస్తూ, దేశ సమగ్రాభివృద్ధికోసం సరికొత్త విధానాల రూపకల్పన ఇప్పటికే మొదలైందని, వాటిని త్వరలోనే వెల్లడించగలమని అన్నారు.
ఒకప్పుడు వైద్యం అంటే నిధులు కేటాయించి కొన్ని వసతులు కల్పిస్తే అదే మహా భాగ్యం అనుకునేవారు. కానీ ముఖ్య మంత్రి కేసీఆర్ వైద్యశాఖ సమస్యలను మూలాల నుంచి పరిష్కరిస్తున్నారు.