పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీలో ప్రకటించారు.
ఆయిల్పామ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలంవ్యాప్తంగా సుమారు 85 మంది రైతులు 254 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ముందుకు వచ్చారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దేశ ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బుధవారం ప్రారంభించనున్నందున పండుగ వాతావరణం న�
నాడు టీఆర్ఎస్ సృష్టికి ఎటువంటి టైమింగ్ తోడైందో నేడు బీఆర్ఎస్గా రూపాంతరానికీ అటువంటి సక్సెస్ఫుల్ టైమింగే తోడైంది. పేరుకు జాతీయ పార్టీలే అయినా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలుగా డౌన్ అయిన సమయం.
పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే క్రిస్మస్ కానుకలను తమ ప్రభుత్వం అందజేస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన
పాల దిగుబడి, పశు సంపదను పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పాడి రైతుల కోసం పలు పథకాలను ప్రవేశ పెడుతున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు.
Pidamarti ravi | టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. బీఆర్ఎస్ దేశ వ్యాప్తమై.. కేసీఆర్ ప్రధాని కావాలని ఆయ
CM KCR | ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. కార్యాలయాన్ని