BRS Party | ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ యాగం కోసం
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రాజశ్యామల యాగం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మంగళవారానికి నాలుగేండ్లు అవుతున్నది. తొలి విడతలో మాదిరిగా రెండో విడుతలోనూ సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్ర ప్రగతి కొత్త శిఖరాలను చే�
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం చేసిన అన్యాయం కారణంగా తెలంగాణ సుమారు రూ.2 వేల కోట్లకుపైగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం పలు రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిం
సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�
చారిత్రక దళితబంధు పథకం దిగ్విజయమైంది. దళితుల రాత మార్చి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం, పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజక
సర్వమత సమ్మేళనానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తున్నది. అన్ని పండుగలు సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది ఆయా వర్గాల్లోని పేదలకు పండుగ కానుకలు అందజేస్తున్నారు.
తెలంగాణలో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ ఆక్సిజన్ అందించేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారని మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు.