CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్పటేట్ మార్గ్లో బీఆర్ఎస్(భారత రాష్ట్ర
Christian Bhavan | ఉప్పల్ భగాయత్లో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ. 70
siddipeta medical college | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్�
BRS Party | ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
గతంలో వేసవి వచ్చిందంటే మూడు నెలలపాటు నీటి కోసం వ్యవసాయ బావులు, చెలమలకు ఉదయమే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడంతో ఇంటింటికీ నల్లాల ద్వా రా తాగునీరు �
విపక్షాలను వేధించేందుకు ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను పావులుగా వాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్�
ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమ్మతించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన ఉత్తరంపై తెలంగాణ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిరోజూ ఓ నేతన్న ఆత్మహత్య వార్త కనిపించేదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నేడు నేతన్నల ఆత్మహత్యలు లేని తెలంగాణను చూస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్న�