బీజేపీ దుర్మార్గ పాలనను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇర�
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ సౌభాగ్యం కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. తన ప్రభుత్వ సక్సెస్ మాడల్ను దేశానికి అందించడానికి సిద్ధమైంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు తన గమ్యాన్ని �
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బస్తీదవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు సభాపతి పో చారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 400 బస్తీ దవాఖానలను మంజూరుచేసినట్లు చెప్పారు.
దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.
క్రైస్తవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్ సీపీఎల్ బేతాని చర్చి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థాన�
అందరూ ఊహించినట్టుగానే.. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలకు నిర్వహణ నిధు లు విడుదల చేసింది. సుమారుగా 18 నెలల కిదట ప్రారంభించిన ఈ వేదికల నిర్వహణకు ఒక్కో దానికి రూ. 9 వేల చొప్పున అందిస్తామని చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశాభివృద్ధి కోసం జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలందరూ స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వర్ స్థానంలో నిలబెట్టారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. పార్టీ శ్రేణుల గౌరవాన్ని పెంపొందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచే