కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసీ వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలు నిర్వహించడం
మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ నాయకులు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నవారి మీద కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురు�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ చేకూరిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని వేంకటేశ్వర ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.50
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకున్నామని, యావత్ దేశం నేడు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
రాష్ర్టానికి ఆకుపచ్చని వైభవం తీసు కొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది.
పదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేసిన దరిమిలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నది.
కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరుదివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారి చూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది �
‘మూర్ఖత్వం మానవుడితో ముష్టి యుద్ధం చేస్తున్న వేళ... మతం పిచ్చెక్కిన మత్త గజంలా, మనుషుల్ని నలగదొక్కుతున్న వేళ... దౌర్జన్యం గర్జన చేసే జగతిలో సౌజన్య పర్జన్యం పలికిస్తాం మనం’ అంటూ ధీమాగా తన తెలంగాణ తత్తాన్ని,
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చే పట్టిన పాఠశాలల మౌలిక సదుపాయల కల్పన పనులు త్వ రగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం పేదవిద్యార్థులకు వరమని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వారం మహేశ్గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు.