బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళి�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యోగులంతా ఏకమవుతున్నారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐజీఈఎఫ్) నేతృత్వంలో ఉద్యమానికి స�
దేశ రాజధాని ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డు వసంత్ విహార్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగ�
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి 101 కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేశారు.
మన కండ్ల ముందే లక్షలాది కోట్ల రూపాయల విలువైన దేశ సంపదను అతి కొద్ది మంది దోచుకోవడాన్ని ఆపగలిగితే దేశ ప్రజల జీవన ప్రమాణాలు, దేశ జీడీపీ గణనీయంగా పెరుగుతాయి. మనం కలలు కంటున్న బంగారు భారతదేశం సాకారమవుతుంది.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కోరారు
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పండుగలకు పూర్వ వైభవం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
మండలంలోని సూరారం గ్రామం నుంచి సూరారం తండా మీదుగా చందంపేట వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మా ణానికి రూ. 5.10కోట్లు మంజూరు చేయ డంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు
మండలంలోని దుర్శేడ్ నుంచి గుంటూర్పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ. కోటి 86 లక్షలు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో కంటికి సంబంధించిన వ్యాధులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టింది.