భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే వందేండ్లకు సాగునీటి గోస లేకుండా వనపర్తి జిల్లాలో నిర్మాణాలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు.
CM KCR | ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం
దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది.
ఢిల్లీ వేదికగా మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టాన్ని అభివృద్ధిలో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు �
భారతదేశ చరిత్రలో మరో అపూర్వఘట్టానికి తెరలేసింది. నవశకం ప్రారంభమైంది. కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చెందింది.
సీఎం కేసీఆర్ గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే పంచాయతీరాజ్ రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ నిధులు విడుదలచేశారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేస్తున్నది.
శ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి.
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం పా ర్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంత్రు లు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు,
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప�