జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ- కొత్త జిల్లాగా ఏర్పడిన సంతోషం ఇంకా తొణికిసలాడుతూనే ఉన్నది. దీనికి తోడు పరిపాలనా కార్యాలయ భవన సముదాయం జగిత్యాలకు కొత్త చిహ్నంగా ఠీవి గొలుపుతూ రూపుదిద్దుకుంది. కొత్త వైద్యకళాశ�
గజ్వేల్ పట్టణానికి మణిహారంగా రింగురోడ్డు నిర్మాణమవుతున్నది. రూ.230కోట్ల అంచనా వ్యయంతో రింగురోడ్డు రూపుదిద్దుకుంటున్నది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చుట్టూ 22కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున�
టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్లు తీసుకున్న చొరవే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు.
శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. టెక్నాలజీతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మహ్మదాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి గండీడ్ మండల�
CM KCR | తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం,
CM KCR | భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం
Minister Harish Rao | భారత రాష్ట్ర సమతికి వీఆర్ఎస్ అని బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అంటే మాకు ఓటమి
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఇది పోరాటాల గడ్డ అని హరీశ్రావు హెచ్చరించారు. తెలంగ�
Errabelli Dayakar rao | రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు
ప్రజారోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక సాంకేతికతను సమకూర్చి వాటిని బలోపేతం చేస్తున్నది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేయిస్తు
కరెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటోను ముద్రించాలని, ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ సీఎం కేసీఆర్కు వినతిపత్
భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రెండోరోజైన గురువారం కూడా ఢిల్లీలోని సర్దార్పటేల్ రోడ్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడింది.