అన్ని మతాలను గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగకు ప్రాధాన్యమిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏటా సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేస్తుంది.
వరద కాల్వ పరిధి లోని డి-8, 9 లిఫ్ట్ కింద ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
బల్క్డ్రగ్స్ పార్క్ ల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సభను తప్పుదోవ పట్టించారని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు.
సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్వీ నాయకుడు కర్నె అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ లో బీఆర్ఎస్ పార్టీ, కార్యాలయాన్ని ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాన్ని అందించారు. భ�
చేనేతపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేసి నేతన్నకు ఊరట కల్పించాలని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
వర్ని మండలకేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాల భవన నిర్మాణానికి రూ. 10.7 కోట్ల నిధులు మంజూరు కావడంతో వర్ని, చందూరు, మోస్రా, రుద్రూరు, కోటగిరి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర�
అభివృద్ధిలో తెలంగాణ దూసుకు పోతున్నది.. దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నది.. పకడ్బందీ ప్రణాళికలతో ఆర్థిక ప్రగతీ సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ దార్శనికత, సంక్షేమ పాలనతో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగి�
నిర్మల్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలకు మహర్దశ చేకూరుతున్నది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాలో సుమారు 600కు పైగా ఆలయాల పునర్నిర్మాణం, కొత్త ఆలయాల నిర్మాణం పూర్తయ్యింది.
మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన బంగారు దీపక్. 12 ఏండ్లున్నప్పుడే తల్లిదండ్రులు భూదమ్మ, పోచయ్యను కోల్పోయిండు. తర్వాత ప్రభుత్వ హాస్టల్లో ఉన్నడు. పదో తరగతి వరకు వెంకట్రావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో �
మొగుడు తిట్టినందుకు కాదు...తోడి కోడలు చూసిందనే బాధ అన్నట్లుగా ఉంది టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి. తమ వార్ రూమ్పై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు బాధ లేదట. అందులో �