మండలంలోని లోతుకుంటతండా నుంచి మెట్లకుంట మీదుగా బొంరాస్పేట వరకు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సంట్రకుంటతండాకు బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాలకు బీఆర్�
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార సంఘాల్లో రిజర్వేషన్లు కల్పించారని, ఏఎంసీలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు.
వంతెనల నిర్మాణంతో చారిత్రకంగా ప్రసిద్ధి గాంచిన ఎలగందుల గ్రామానికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
‘షర్మిలా.. నోరు అదుపులో ఉంచుకో.. నీ తండ్రి కంటే పెద్ద వయసున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించం.. అనవసరంగా నోరు జారితే తగ్గిన బుద్ధిచెప్తాం’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వైఎస�
‘కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు చేసింది మహాపాదయాత్ర కాదని, ప్రజా వంచన యాత్ర’ అని జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఉనికి కోసమే పాకులాడుతున్నాడని విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్ సర్వ మతాలను సమానంగా గౌరవిస్తూ, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశార
తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలువాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు పటిష్టమై పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ జనిగ సైదులు ఆధ్వర్యంలో 200కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.