తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ విజయగణపతి ఆలయంలో స�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి పక్క రాష్ర్టాలనుంచి చేరికలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన పలువురు ప
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి విజయం చేకూరాలని వనపర్తి జిల్లాకు చెందిన పలువురు ఆ పార్టీ నేతలు కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని వేడుకొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి బీఆర్ఎస్ నేత నాగరాజుతో పాటు మ
మేళతాళాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి రాగాలు.. అశేష భక్తజనం సమక్షంలో ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి వేదిక వద్ద గల మండపంలో ఉదయం 10.45 గంటలకు వధువులు మేడలాదేవి, కేత�
తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాల అభివృద్ధ్దికి అనేక విధాలుగా కృషి చేస్తున్నది. ఇప్పటికే తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి చేర్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో తండ�
గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చొరవతో ఈ ఏడాది క్రిస్మస్ కానుకలను 4 వేల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. గతేడాది 3వేల కుటుంబాలకు క్రిస్మస్ కానులు అందించగా, ఈ సంవత్సరం మరో వెయ్యి కుటుంబ�
సమాజహితం కోసం మహత్మా భోంగొండేశ్వర్ చేసిన బోధనలు అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆదివారం భోంగొండేశ్వర్ విగ్రహావిష్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొమురవెల్లి మల్లన్న ఆల యం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ర్టానికే తలమానికం ఆలయం నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యా ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావ�
రాష్ట్రం నుంచి శబరిమలకు వెళ్లే స్వాములకు సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివా�
Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును �
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన కన్నెపల్లి పంప్హౌస్ నీటి ఎత్తిపోతలకు సిద్ధమైంది. అసాధారణ వర్షాలతో గత జూలై 14న కన్నెపల్లి పంప్హౌస్ పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3,686 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున, మొత్తంగా రూ.737 కోట్ల వరకు ఖర్చు చేయనున్న